జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు, 9 ఫోటోల్లో...

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

"ప్రభుత్వం మన డిమాండ్లు అన్నింటినీ అంగీకరించింది. దీక్ష ముగిసింది, నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి" అని కాక్రోచ్ జనతా పార్టీ విజ్ఞప్తి చేసింది.

కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మూడో విడత జరిగిన చర్చల అనంతరం, కేంద్ర మంత్రులతో కలిసి సీజేపీ ప్రతినిధులు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం తమ మిగిలిన డిమాండ్లను అంగీకరించిందని వారు చెప్పారు.

దీక్ష ముగిసిందని, అందరూ క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని తమ మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)